యూనివర్సల్ హీరో కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆగస్ట్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ ఫిలిం (ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, హై టెక్నికల్ వేల్యూస్తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్ తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీ ఆర్ధికంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పేదరికం, ఆకలి చావులు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ముగ్గురు పసివాళ్లు ఏకంగా 8 రోజులు ఆకలితో అలమటించి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఒకావిడ ముగ్గురు పిల్లలను తీసుకుని లాల్ [ READ …]
మోహన్లాల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘1971 బియాండ్ బార్డర్స్’. 1971లో భారత్`పాక్ సరిహద్దుల్లో జరిగిన వార్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. మేజర్ రవి దర్వకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ‘యుద్ధభూమి’ పేరుతో ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువదించారు. [ READ …]
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి భాగస్వాములయ్యారు. బంజారాహిల్స్ ఆస్కిలో నేడు నిర్వహించిన హరితహారంలో తాను స్వయంగా మూడు మొక్కలను నాటడంతో పాటు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లయిన భారతీహోలీకేరి, ముషారఫ్ అలీ, భాస్కరాచారిలకు గ్రీన్ ఛాలెంజ్ను విసిరారు. అర్భన్ కమ్యునిటీ డెవలప్మెంట్ అడిషనల్ [ READ …]
Be the first to comment