
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం నుంచి అనుమతి లభించడంతో సెప్టంబర్ 19 నుంచి మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. యూఏఈలో ఈ పోటీలు జరుగుతాయి. నవంబర్ పదిన ఫైనల్ పోటీ ఉంటుంది. చాలావరకు మ్యాచ్లు రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానున్నాయి.
NEWS: #VIVOIPL 2020 to commence on 19th September, final to be played on 10th November.
More details 👉 https://t.co/vpM45FAnUQ pic.twitter.com/KnE48kDW1i
— IndianPremierLeague (@IPL) August 2, 2020
మరోవైపు మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది నిర్ణయించాల్సి ఉంది.
Be the first to comment