
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 2,579 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670 చేరింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజే కరోనాతో తొమ్మది మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 770కి చేరింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 25.08.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
For complete Bulletin.. please click on below link 👇https://t.co/nJ24zLHdOe pic.twitter.com/Cu0F9sZWZH
— Eatala Rajender (@Eatala_Rajender) August 25, 2020
నిన్న ఒక్కరోజే 1,752 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 84,163కు చేరింది.
మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ #COVID19 ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధి గ్రస్తులను సహచర మంత్రి వర్యులు శ్రీ @DayakarRao2019 గారు, ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్ గారితో కలిసి పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపడం జరిగింది. pic.twitter.com/3O5CR9Mv5c
— Eatala Rajender (@Eatala_Rajender) August 24, 2020
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 23,737గా ఉంది. ఇప్పటివరకూ 10,21,054 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
— Eatala Rajender (@Eatala_Rajender) August 24, 2020
Be the first to comment