
హైదరాబాద్: జీహెచ్ఎంసీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి విడతగా 21 మంది అభ్యర్ధులతో జాబితాను విడుదల చేశారు.
GHMC ఎన్నికల్లో పోటీ చేయనున్న @BJP4India అభ్యర్థుల తొలి జాబితా pic.twitter.com/EQ8iubZwia
— BJP Telangana (@BJP4Telangana) November 18, 2020
గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి
షహాలిబండ-వై. నరేశ్
దూద్బౌలి-నిరంజన్ కుమార్
నానల్ నగర్-కిరణ్ కుమార్.కె
సైదాబాద్-కె. అరుణ
అక్బర్బాగ్- నవీన్ రెడ్డి
డబీర్పురా-మిజ్రా అఖిల్ అఫన్డి
రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్
లలిత్బాగ్-ఎమ్.చంద్రశేఖర్
ఓల్డ్ మలక్పేట-కనకబోయిన రేణుక
ఫత్తర్గట్టి- అనిల్ బజాజ్
మొఘల్పురా- సి.మంజుల
పురానాపూల్-కొంగర సుందర్ కుమార్
కార్వాన్ -కట్ల అశోక్
లంగర్ హౌస్- సుగంధ పుష్ప
టోలిచౌకి-రోజా
కుర్మగూడ-ఉప్పల శాంత
ఐఎస్ సదన్-జంగం శ్వేత
రియాసత్నగర్- మహేందర్ రెడ్డి
చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్
ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు
మరోవైపు వరదబాధితులకు వరద సాయం అందిస్తుంటే బీజేపీ నిలిపివేయించిందన్న సీఎం కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయగలరా అని సంజయ్ సవాలు చేశారు.
కేసీఆర్ ప్రమాణం చేద్దాం రా..!
వరద బాధితులకు రూ. 10వేలు సరిపోవు…సర్వేచేసి నష్టపరిహారం అదనంగా ఇవ్వాలని మేం కోరాం.
ఫోర్జరీ లెటర్స్ తో, అబద్ధపు ప్రచారాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు..?
ఇదే విషయంపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమేనా..? pic.twitter.com/QP7MM7hDWF— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 18, 2020
అదే సమయంలో వరద సాయం నిలిపివేయాలని తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లో వరద సహాయాన్ని నిలిపివేయాలని నా సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఫేక్ లెటర్ సృష్టించి నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.@TelanganaDGP @AmitShah pic.twitter.com/IwZ2bY2wdm
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 18, 2020
Be the first to comment