
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది.
హైదరాబాద్ వరద బాధితులందరికీ 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపింది.
అంతేకాదు ఎల్ ఆర్ ఎస్ రద్దు చేస్తామని ప్రకటించింది.
సెప్టంబర్ 17న విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించింది.
125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు
గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు
పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు
నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు
మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
గ్రేటర్లో ఇంటింటికి నల్లా కనెక్షన్..
24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ
గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు,
వై-ఫై సౌకర్యం ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు
సామాన్యుడి ఆకాంక్షల మేరకే బిజెపి మేనిఫెస్టో
బిజెపి గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేశారు.
ఇవాళ రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగాన్ని మోదీ సర్కారు కాపాడుతోంది
రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నాం
తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర మరువలేనిది
ప్రజలకు ఏం కావాలో మేం అర్థం చేసుకున్నాం
: @Dev_Fadnavis, మహారాష్ట్ర మాజీ సీఎం#BJPManifesto— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
ప్రజల సలహాలు స్వీకరించి మేనిఫెస్టోను రూపొందించాం
కొవిడ్ సమయంలో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయి
ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారు
గ్రేటర్లో భాజపా అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తాం
: @Dev_Fadnavis #BJPManifesto— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం
వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున ఇస్తాం
ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే నగరం మునిగిపోయింది
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
: @Dev_Fadnavis #BJPManifesto— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
బిజెపి మేనిఫెస్టోలోని అంశాలు
మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
గ్రేటర్లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
కులవృత్తులకు ఉచిత విద్యుత్
ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ#BJPManifesto— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
బిజెపి మేనిఫెస్టోలోని అంశాలు
పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు
మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
బిజెపి మేనిఫెస్టోలోని అంశాలు
గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు, వై-ఫై సౌకర్యం
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
బిజెపి మేనిఫెస్టోలోని అంశాలు
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు
నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు
125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, డీకే అరుణ, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
LIVE :
BJP Manifesto Launch programhttps://t.co/GG8FnsE1Uv
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
Be the first to comment