రేడియో మెకానిక్ కుమార్తె .. ఆకాశవాణి వ్యాఖ్యాత.. ఉగాది వేళ స్ఫూర్తిదాయక కథనం
నిజామాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రేడియో మెకానిక్ చిలకమర్రి రంగాచార్యులు,శిలా రాణి దంపతుల కుమార్తె మాధురి నిజామాబాద్లో రేడియో వ్యాఖ్యాతగా ఎంపికై ఆకాశవాణి ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు. ఓ సాధారణ గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే నేడు తన పని తీరుతో… మల్టీ [ READ …]