

శ్రీ ఆరబిందో గారి150 వ జయంతి వేడుకలు విద్యానగర్ లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగింది.ఎందరో ప్రసిద్ధి గాంచిన మేధావులను, వ్యక్తులను,అనుభవజ్ఞులను మరియు మీడియా మిత్రులను కలుసుకోవడంతో పాటు వాళ్ళు అందించిన మంచి మాటలను వినడం,తెలియని ఎన్నో విషయాలని తెలుసుకోవడం జరిగింది. మా గురు నారాయణరావు గారి [ READ …]
ఈ నెల 4న ఆర్యజనని వర్క్షాప్ హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 4న తెలుగులో ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించనుంది. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, [ READ …]
5G…ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. దానికి ఉన్న క్రేజ్ ని తీసుకొని ఉన్న స్మార్ట్ ఫొన్ కంపెనీలు విరివిగా మొబైల్స్ ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అడ్డంకులు ,సవాళ్ళను దాటిన 5G యొక్క పరీక్ష (టెస్ట్స్)లను మన భారత [ READ …]
17 దేశాలు, 265 మంది కవయిత్రులు, అందులో ఒకరు ఈక్షణం ఫీచర్స్ ఇంఛార్జ్ మంజీత కుమార్. హైదరాబాద్: డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్ & సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారి అంతర్జాల వేదికపై మూడు రోజులపాటు 23,24,25 [ READ …]
సింగపూర్: “డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం” “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ మరియు “సాహితీ కిరణం” మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు, అంతర్జాల వేదిక పై 17 దేశాల నుండి పాల్గొన్న 250మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన “ప్రపంచ మహిళ తెలుగు కవితా [ READ …]
సింగపూర్: ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న “వీధి అరుగు” వేదిక ఆధ్వర్యంలో నాల్గవ కార్యక్రమంగా ఏప్రిల్ 25 సాయంత్రం “అన్నమయ్య సంకీర్తనలు – సామాజిక దృక్పథం” అనే అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామంలో దాదాపు 16 దేశాలు నుంచి 400 [ READ …]
‘మన్ కి బాత్’ (76 వ ఎపిసోడ్) ప్రసార తేదీ: 25.04.2021 నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ మన్ కీ బాత్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. చాలామంది మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కరోనా మొదటి దశను విజయవంతంగా [ READ …]
హైదరాబాద్: భజనలు, మెడిటేషన్తో కూడిన ఆన్ లైన్ భక్తి సంగీత విభావరిని నిర్వహించనున్నట్టు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమనికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద సమన్వయ [ READ …]
సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంగా, ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం, అంతర్జాలంలో ఆదివారం సాయంత్రం అద్భుతంగా నిర్వహించబడింది. “ఉగాది విశిష్టత – ధర్మాచరణము” [ READ …]
రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలకు సర్వం సిద్ధం హైదరాబాద్: రామకృష్ణ పరమహంస 186వ జయంతి( మార్చి 15) సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఐదున్నరకు మంగళారతి, భజనలుంటాయి. ఉదయం 7 గంటలకు విశేష పూజలుంటాయి. పదింబావుకు హోమం, 11 గంటలా 15 నిమిషాలకు [ READ …]
© Eekshanam 2018