కృష్ణ బియ్యం వందలాది రైతు కుటుంబాలను సంపన్నులుగా మారుస్తున్నాయి: ప్రధాని మోదీ
వారణాసి: ఉత్తరప్రదేశ్లో తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ అంశాలపై రైతులనుద్దేశించి ప్రసంగించారు. బలవర్ధక ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నల్లబియ్యం( కృష్ణ వ్రీహీ)పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో కృష్ణ బియ్యం పండించడం ద్వారా అనేక రైతు కుటుంబాలు సంపన్న [ READ …]