జ’గన్ ‘లక్ష్యం ఎటు? టీడీపీ టార్గెట్ గా ఎన్డీఏ వైపు చూపులా?
హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు… ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా తమ విధానాలను, వ్యూహాలకు పదును పెడితే, జాతీయ పార్టీలు ఢిల్లీ పీఠం పైన దృష్టిపెట్టి మరీ ఆచితూచి అడుగులు వేస్తాయి. ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే కేంద్రం లో అధికారంలో ఉంటే. ఆంధ్రప్రదేశ్ లో [ READ …]