మొహాలీ వన్డేలో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్తో ఓడిన కోహ్లీ సేన
మొహాలీ: నాలుగో వన్డేను ఆసీస్ నెగ్గింది. భారత్ విధించిన 359 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 13 బంతులుండగానే చేరుకుంది. ఆసీస్ బ్యాట్స్మెన్ ఉస్మాన్ కవాజా 91, హ్యాండ్స్కోంబ్ 117, ఆష్టన్ టర్నర్ 84 పరుగులు చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. చివర్లో వచ్చిన టర్నర్ 43 బంతుల్లో 5 [ READ …]