రామానుజాచార్య విగ్రహావిష్కరణ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: సమతామూర్తి రామానుజాచార్య విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్ను గుర్తు చేసుకున్నారు. సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో దేశంలో ఐక్యతా ప్రమాణం పునరావృతమైందని, రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో సమానత్వ సందేశం అందుతోందన్నారు. ప్రగతిశీలత, ప్రాచీనతలో భేదం [ READ …]