పీఓకేలో ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ జరిపిన భారత్
శ్రీనగర్: ఉగ్రవాదులపై భారత్ మరోమారు విరుచుకుపడింది. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరిమరీ చంపుతామని ప్రకటించిన మోదీ అన్నంత పనీ మరోసారి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత వాయుసేన ఎయిర్స్ట్రైక్ జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు సిద్ధమౌతున్న [ READ …]