UNGAలో మోదీ గర్జన
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్యసమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. విశ్వ వేదికపై నుంచి పాకిస్థాన్, చైనాలకు చురకలంటించారు. ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనుకునేందుకు కొన్ని దేశాలు యత్నించాలనుకోవడం అవివేకమని చెప్పారు. పరోక్షంగా పాకిస్థాన్, చైనాలపై విమర్శలు కురిపించారు. ఆఫ్ఘనిస్థాన్లో మైనార్టీలను కాపాడాల్సిందేనంటూ ఆయన [ READ …]