రామకృష్ణమఠంలో యోగాసనాలపై ఆన్లైన్ తరగతులు
హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ మహిళలకు యోగా తరగతులను ఆన్లైన్లో ఏర్పాటు చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు వారాల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు తదితరాలలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం నుంచి [ READ …]