రామకృష్ణ మఠంలో కన్నుల పండువగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
హైదరాబాద్: హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. లవ్ ఇండియా- సర్వ్ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి [ READ …]