రామకృష్ణ మఠంలో ‘మైండ్ మేనేజ్మెంట్’పై ఆన్ లైన్ క్లాసులు
హైదరాబాద్: మనిషి మేధను, మనస్సును సమతుల్యం చేస్తే అఖండ విజయాలు సాధించొచ్చు. ఈ విషయాన్ని వేల ఏళ్లుగా ఎందరో మహానుభావులు నిరూపించారు. అందులో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు ఉన్నారు. వారి బోధనలు వినడం ద్వారా మనస్సు, మేధను సమతుల్యం చేయొచ్చని అంటోంది రామకృష్ణ మఠానికి [ READ …]