హరికృష్ణ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి.. కరుణ సంతాప సభకు టీడీపీ ఎంపీలు హాజరు
చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప [ READ …]