సింగపూర్ లో దిగ్విజయంగా మేడసాని “శ్రీమద్ భాగవత సప్తాహం” ప్రవచన కార్యక్రమాలు.
సింగపూర్ లో దిగ్విజయంగా సుసంపన్నమైన డా. మేడసాని గారి “శ్రీమద్ భాగవత సప్తాహం” ప్రవచన కార్యక్రమాలు. సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వసంత నవరాత్రులలో [ READ …]