Telangana Government

Breaking News: గేటెడ్ కమ్యూనిటీల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకు.. రేషన్ ప్రయోజనం..అరికట్టాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, ఉచిత రేషన్ బియ్యం పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే.. అందులో 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని వర్గాలకు కూడా ప్రభుత్వ…