Bribe Case

Keesara CI Anjaneyulu, SI Gnanender Reddy

Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్‌ఐ..

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా…