Kgbv Kesamudram

Breaking News: కేజీబీవీలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌.. వీడియో వైరల్‌

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌ వైరల్‌గా మారిన…