వైరల్ న్యూస్

చివరిసారి అన్నకు రాఖీ కట్టి.. కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లి

షాద్‌నగర్‌, ఈ క్షణం: రాఖీ పండుగకు కొద్దిరోజుల ముందే అన్నను కోల్పోయిన చెల్లెలి విషాదం కుటుంబ సభ్యులు, బంధువులను కన్నీటిపర్యంతం చేసింది. చివరిసారిగా తన అన్నకు రాఖీ కట్టి కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లెలి దృశ్యం హృదయాలను కలచివేసింది. షాద్‌నగర్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం విద్యుత్‌ షాక్‌కు…

Breaking News: కేజీబీవీలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌.. వీడియో వైరల్‌

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌ వైరల్‌గా మారిన…