Selfie Video: హరిబాబు ను చంపింది నేనే: వైష్ణవి అన్న సంతోష్

నిజామాబాద్‌, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా (RR Chourasta)…

Breaking News: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

Telangana Graduate MLC Elections 2027

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం (సెప్టెంబర్ 17) విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన…

వరుసకు కొడుకుతో సహజీవనం.. యాసిడ్ పోసి దారుణ హత్య..

Vizianagaram Kandipeta Murder Ramulamma Srinu Case

విజయనగరం, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణమైన ఘాతుకం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న ప్రియుడిని ఓ మహిళ అత్యంత నరరూప రాక్షసిలా మారిన తీరు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాది, ఆపై ముఖంపై యాసిడ్ పోసి దారుణంగా హత్య చేసిన ప్రియురాలు.. అనంతరం తాను…

Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్‌ఐ..

Keesara CI Anjaneyulu, SI Gnanender Reddy

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా…

Health Care: పెరుగు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

curd -Yogurt

హెల్త్ డెస్క్, ఈ క్షణం: భోజనం పూర్తయ్యాక పెరుగుతో అన్నం తినడం.. వేసవిలో మజ్జిగ తాగడం.. పండ్లు, ఓట్స్‌తో పెరుగు కలిపి తీసుకోవడం.. భారతీయ ఆహార సంస్కృతిలో పెరుగు ఎప్పటి నుంచో ఒక సాధారణ ఆహారంగా ఉంది. అయితే ఇది కేవలం రుచికి మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను అందించే ఆహారం…

భార్య ముక్కు కొరికిన భర్త.. అదనపు కట్నం కోసం వేధింపులు..

Woman injured after husband allegedly bites her nose in Mancherial

మంచిర్యాల, సెప్టెంబర్ 16 (ఈ క్షణం): మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ భర్త తన భార్య ముక్కును బలంగా కొరికిన ఘటన కోటపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం…

సింగరేణి ఇంటర్న్‌ విద్యార్థిని ఆత్మహత్య.. లైంగిక వేధింపులే కారణం..!

Godavarikhani student suicide, Singareni sexual harassment, Akshitha Rani

గోదావరిఖని, ఈ క్షణం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తనపై లైంగిక దాడి జరిగిందని, ఈ విషయంపై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని పేర్కొంటూ బాధితురాలు రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌ వెలుగులోకి రావడంతో ఘటనపై…

Live Video: రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కుప్పకూలిన న్యూస్ హెలికాప్టర్..

NBC Los Angeles Helicopter Crash in Chatsworth | 3 Dead, 1 Injured

లాస్ ఏంజిల్స్, ఈ క్షణం: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాట్స్‌వర్త్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తున్న NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని నార్త్ మేసన్ అవెన్యూలో హెలికాప్టర్ కూలిపోయినట్లు…

Breaking News: UPIపై కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 15 నుంచి అమలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

UPI Payment charges

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార చెల్లింపుల వ్యవస్థలో Merchant Discount Rate (MDR)ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M)…

₹2,000 దాటితే UPIకి ఛార్జీనా? ₹2,500, ₹5,000, ₹20,000 పేమెంట్లపై క్లారిటీ..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారుల్లో కొత్తగా ఆందోళన మొదలైంది. ₹2,000 దాటిన UPI పేమెంట్లపై ఛార్జీలు పడతాయా? ₹2,500, ₹5,000 లేదా ₹20,000 చెల్లిస్తే అదనంగా డబ్బు కట్టాలా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత నిబంధనలను పరిశీలిస్తే.. ఇప్పటికైతే వినియోగదారుల నుంచి UPI ట్రాన్సాక్షన్…