జిల్లా వార్తలు

Eekshanam Exclusive: గడువు ముగిసిన ఏజెన్సీ.. ప్రాణం కోల్పోయిన మమత!

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు…

Breaking News: వరి వేస్తే నష్టమే.. ప్రత్యామ్నాయ పంటలే మేలు: కలెక్టర్

సూర్యాపేట, ఈ క్షణం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని.. రానున్న రోజుల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం తక్కువగా ఉందని…