బ్రేకింగ్ న్యూస్

Breaking News: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పరోక్ష ఫిర్యాదు.. టీపీసీసీకి సంచలన లేఖ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…

konda-surekha-cabinet-removal-g-chinna-reddy-congress-action

Eekshanam Exclusive: కొండా సురేఖకు మంత్రి పదవి ఔట్?

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…

Konda Susmitha, Revanth Reddy, Konda Surekha,

Breaking News: రేవంత్‌పై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం..

వరంగల్/పరకాల, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి…

Telangana movie ticket prices 2026

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త రేట్లు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు హోం (జనరల్) శాఖ G.O.Ms.No.77ను ఆగస్టు 14, 2026న జారీ చేసింది. 2021 డిసెంబర్ 21న జారీ చేసిన G.O.Ms.No.120ను అధిగమిస్తూ తాజా ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాన్‌-ఏసీ, ఏసీ/ఎయిర్‌…

Komatireddy Venkat Reddy

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఈ క్షణం: తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 22A జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల 22A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర…

Traffic Alert

KBR Park Traffic Alert: ఆగస్టు 18 నుంచి వన్‌వే.. ఈ రూట్లలో భారీ మార్పులు

హైదరాబాద్‌, ఈ క్షణం: హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ నిబంధనలు మారబోతున్నాయి. H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో స్టీల్‌ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్‌ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మార్పు ప్రధానంగా బంజారాహిల్స్‌,…

Breaking News: కేజీబీవీలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌.. వీడియో వైరల్‌

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌ వైరల్‌గా మారిన…

Icon Hospital Nalgonda, DMHO Nalgonda,

ఐకాన్ ఆసుపత్రి బాధితుల గుండెకోత.. ఆస్తులు అమ్ముకున్నా దక్కని ప్రాణాలు..

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిలో వైద్యం పొందిన తమ కుటుంబ సభ్యుల చికిత్సకు భారీగా బిల్లులు వసూలు చేశారంటూ పలువురు బాధితులు జిల్లా వైద్యారోగ్య శాఖను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని భరించేందుకు ఆస్తులు విక్రయించాల్సి వచ్చిందని కొందరు…

nalgonda-congress-brs-operation-akarsh-2014-formula

Eekshnam Exclusive: నల్లగొండ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ‘2014 ఫార్ములా’?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు…

నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…