బ్రేకింగ్ న్యూస్

Selfie Video: హరిబాబు ను చంపింది నేనే: వైష్ణవి అన్న సంతోష్

నిజామాబాద్‌, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా (RR Chourasta)…

Telangana Graduate MLC Elections 2027

Breaking News: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం (సెప్టెంబర్ 17) విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన…

Vizianagaram Kandipeta Murder Ramulamma Srinu Case

వరుసకు కొడుకుతో సహజీవనం.. యాసిడ్ పోసి దారుణ హత్య..

విజయనగరం, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణమైన ఘాతుకం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న ప్రియుడిని ఓ మహిళ అత్యంత నరరూప రాక్షసిలా మారిన తీరు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాది, ఆపై ముఖంపై యాసిడ్ పోసి దారుణంగా హత్య చేసిన ప్రియురాలు.. అనంతరం తాను…

Keesara CI Anjaneyulu, SI Gnanender Reddy

Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్‌ఐ..

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా…

NBC Los Angeles Helicopter Crash in Chatsworth | 3 Dead, 1 Injured

Live Video: రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కుప్పకూలిన న్యూస్ హెలికాప్టర్..

లాస్ ఏంజిల్స్, ఈ క్షణం: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాట్స్‌వర్త్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తున్న NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని నార్త్ మేసన్ అవెన్యూలో హెలికాప్టర్ కూలిపోయినట్లు…

UPI Payment charges

Breaking News: UPIపై కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 15 నుంచి అమలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార చెల్లింపుల వ్యవస్థలో Merchant Discount Rate (MDR)ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M)…

₹2,000 దాటితే UPIకి ఛార్జీనా? ₹2,500, ₹5,000, ₹20,000 పేమెంట్లపై క్లారిటీ..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారుల్లో కొత్తగా ఆందోళన మొదలైంది. ₹2,000 దాటిన UPI పేమెంట్లపై ఛార్జీలు పడతాయా? ₹2,500, ₹5,000 లేదా ₹20,000 చెల్లిస్తే అదనంగా డబ్బు కట్టాలా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత నిబంధనలను పరిశీలిస్తే.. ఇప్పటికైతే వినియోగదారుల నుంచి UPI ట్రాన్సాక్షన్…

Anthropic CEO Dario Amodei proposes pacing AI development for safety

Breaking News: 6–12 నెలల్లో మొత్తం ఇంటర్నెట్‌ను నాశనం చేసే ప్రమాదం.. Anthropic CEO సంచలన హెచ్చరిక

న్యూఢిల్లీ/శాన్‌ఫ్రాన్సిస్కో, ఈ క్షణం : కృత్రిమ మేధ (AI) ప్రపంచంలో అభివృద్ధి వేగం రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. Anthropic CEO డారియో అమోడీ సంచలన ప్రతిపాదన చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కాదు.. దాని సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత నియంత్రించి, భద్రతా వ్యవస్థలు, పరిశోధన, నియంత్రణ విధానాలు ఆ వేగాన్ని అందుకునేలా చేయాలి…

Breaking News: గేటెడ్ కమ్యూనిటీల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకు.. రేషన్ ప్రయోజనం..అరికట్టాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, ఉచిత రేషన్ బియ్యం పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే.. అందులో 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని వర్గాలకు కూడా ప్రభుత్వ…

Finance: పర్సనల్ లోన్ vs క్రెడిట్ కార్డ్.. ఏది ఎప్పుడు వాడితే మేలు?

హైదరాబాద్,ఈ క్షణం: జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. అకస్మాత్తుగా వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, అత్యవసర ప్రయాణాలు, విద్యా ఖర్చులు లేదా ఇతర అవసరాలు ఎదురైనప్పుడు చేతిలో వెంటనే నగదు లేకపోతే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలామందికి ముందుగా గుర్తొచ్చే రెండు ఆప్షన్లు పర్సనల్ లోన్…