తెలంగాణ

Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డి కొత్త పార్టీనా..? రాజకీయ వేధికనా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…

నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…

srisailam-reservoir

శ్రీశైలానికి భారీ వరద.. ఒక్కరోజులో 9.27 టీఎంసీలు పెరిగిన నీటి నిల్వ

నల్గొండ, ఈ క్షణం: కృష్ణా నదిపై నిర్మితమైన శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం పెద్దగా లేకపోయినా కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం నీటిమట్టం 878.10 అడుగులకు చేరగా.. జలాశయంలో…

Srisailam, Nagarjuna Sagar

శ్రీశైలానికి భారీగా వరద.. నాగార్జునసాగర్‌లోనూ పెరుగుతున్న ప్రవాహం

శ్రీశైలం/నాగార్జునసాగర్, ఈ క్షణం: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.70 అడుగులకు చేరగా.. నాగార్జునసాగర్‌లోనూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలానికి 1.68 లక్షల…

Bura Narsaiah Goud

Eekshnam Exclusive: గ్రాడ్యుయేట్‌ బరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…