Breaking News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు.. PRC, CPS, DAపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి. ఈ…

Health Care: 20 -50 ఏళ్ల పురుషులకు రాత్రిపూట హెల్దీ ఫుడ్ ఇదే…

Healthy night dinner diet plan for men aged 20 to 50

హెల్త్ డెస్క్, ఈ క్షణం: రోజంతా పని ఒత్తిడి, ప్రయాణాలు, వ్యాయామం, క్రమం తప్పిన భోజన వేళలు.. ఇవన్నీ నేటి పురుషుల జీవనశైలిలో సాధారణమైపోయాయి. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సులో రాత్రి భోజనం విషయంలో చాలామంది చేసే పొరపాటు “ఆకలి తీర్చుకోవడమే ముఖ్యం” అనుకోవడం. కానీ రాత్రి భోజనంలో ఏం తింటున్నామన్నది…

Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

Ganesh Chaturthi police guidelines and DJ ban in Telangana

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

Breaking News: మంత్రి శాఖలన్నీ మార్చాలని అధిష్టానానికి సూచించా: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud, TPCC, Telangana Congress, Revanth Reddy,

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…

Breaking News: అసెంబ్లీ గేటు వద్ద రచ్చ.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనలు, సభా వ్యవహారాలకు సంబంధించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని, పోలీసులు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. సోమవారం…

Breaking News: లండన్ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ అరెస్ట్

హైదరాబాద్, ఈ క్షణం: ప్రముఖ యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేసుల దర్యాప్తులో…

Video: టీచర్స్ డే రోజే టీచర్లను, కళాకారులను ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే

Kavvampalli Satyanarayana , Rasamayi Balakishan

కరీంనగర్, ఈ క్షణం: టీచర్స్ డే సందర్భంగా మానకొండూరు రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత రసమయి బాలకిషన్‌పై మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రసమయి…

Breaking News: బీజేపీ అంటే చెత్తకుప్ప అనుకుంటున్నారా?.. కొండా సురేఖ చేరికపై మురళీధర్‌రావు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, ఈ క్షణం: మాజీ మంత్రి కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడంపై ఆ పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ చేరికకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీధర్‌రావు ఘాటైన వ్యాఖ్యలతో స్పందించినట్లు సమాచారం. బీజేపీ అంటే చెత్తకుప్పగా భావిస్తున్నారా? అన్న రీతిలో ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా…

కాకినాడలో ‘హివాగా’ స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ క్లినిక్ ప్రారంభం

కాకినాడ, ఈ క్షణం: దక్షిణాదిలో స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ సేవలను అందిస్తున్న ‘హివాగా’ కాకినాడలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీనగర్‌లోని భానుగుడి జంక్షన్‌, సుభద్ర ఆర్కేడ్ ఎదురుగా ఉన్న రాయణం స్క్వేర్‌లో ఈ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ ప్రజలకు చర్మ, కేశ సంరక్షణ, ఈస్తటిక్‌ ట్రీట్‌మెంట్లు, సెలూన్‌, గ్రూమింగ్‌ సేవలు ఒకే…

చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం.. నగర ట్రాఫిక్‌కు కీలక ముందడుగు

Chanchalguda Santoshnagar Steel Flyover Inauguration

హైదరాబాద్, ఈ క్షణం: నగరంలో కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ మార్గంలో నిర్మించిన స్టీల్‌ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ డిజైన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల నిర్మాణం ఈ ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల వ్యయంతో…