బ్రేకింగ్ న్యూస్

ఆర్కేపురంలో ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్/ఆర్కేపురం, ఈ క్షణం: ఆర్కేపురం డివిజన్‌లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.…

Srisailam, Nagarjuna Sagar

శ్రీశైలానికి భారీగా వరద.. నాగార్జునసాగర్‌లోనూ పెరుగుతున్న ప్రవాహం

శ్రీశైలం/నాగార్జునసాగర్, ఈ క్షణం: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.70 అడుగులకు చేరగా.. నాగార్జునసాగర్‌లోనూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలానికి 1.68 లక్షల…