Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలకు భారీ బ్రేక్ పడింది. సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలతో మద్యం అమ్మకాలు ఊపందుకునే ఆగస్టు నెలలో ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టు తొలి 20 రోజుల్లోనే లిక్కర్, బీర్ విక్రయాల్లో భారీ…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్ కోసం ఎంత ఖర్చు…

నిర్మల్, ఈ క్షణం: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్కు సంబంధించిన ఏఆర్ఎస్ రైస్ మిల్లుపై ధాన్యం కుంభకోణం కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన భారీ మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో…

వరంగల్/పరకాల, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు హోం (జనరల్) శాఖ G.O.Ms.No.77ను ఆగస్టు 14, 2026న జారీ చేసింది. 2021 డిసెంబర్ 21న జారీ చేసిన G.O.Ms.No.120ను అధిగమిస్తూ తాజా ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాన్-ఏసీ, ఏసీ/ఎయిర్…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నామస్మరణ ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కలియుగంలో భక్తులను కాపాడుతూ, వారి కష్టాలను తొలగిస్తూ, ధర్మమార్గంలో నడిపించే దైవస్వరూపంగా శ్రీవారిని కొలుస్తారు. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యరూపాన్ని దర్శించడం భక్తులకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. స్వామివారి సన్నిధిలో భక్తితో పలికే “గోవిందా!…

నల్లగొండ, ఈ క్షణం: తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 22A జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల 22A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర…

యాదాద్రి భువనగిరి, ఈ క్షణం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని…