Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…

నల్గొండ, ఈ క్షణం: కృష్ణా నదిపై నిర్మితమైన శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం పెద్దగా లేకపోయినా కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం నీటిమట్టం 878.10 అడుగులకు చేరగా.. జలాశయంలో…

హైదరాబాద్/ఆర్కేపురం, ఈ క్షణం: ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.…

సూర్యాపేట, ఈ క్షణం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని.. రానున్న రోజుల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం తక్కువగా ఉందని…

శ్రీశైలం/నాగార్జునసాగర్, ఈ క్షణం: కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.70 అడుగులకు చేరగా.. నాగార్జునసాగర్లోనూ ఇన్ఫ్లో పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలానికి 1.68 లక్షల…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…